* రాష్ట్రాన్ని విడగొడితేనే బెటరన్న స్వామీజీ
హైదరాబాద్ను కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించాల్సిన అవసరం ఉందని కంచి పీఠాధిపతి జయేంద్ర సరస్వతి అన్నారు. తెలంగాణ, సీమాంధ్రలను రెండుగా విడదీయాలని ఆయన గుంటూరులో చెప్పారు. టీటీడీకి పాలకమండలి అవసరం లేదని అభిప్రాయపడ్డారు. వాజ్ పేయి ప్రధానిగా ఉన్న సమయంలో రామాలయ నిర్మాణానికి సంబంధించి ముస్లిం నేతలతో అంగీకారం కుదిరిందన్న జయేంద్ర, ఈ లోగా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు కావడం వల్ల ఈ ప్రతిపాదన నిలిచిపోయిందని తెలిపారు.
No comments:
Post a Comment