శ్రీకృష్ణకమిటీ నివేదిక బహిర్గతం కానున్న సందర్బంలో కాంగ్రెస్ పార్టీ
శ్రీకృష్ణకమిటీ నివేదిక బహిర్గతం కానున్న సందర్బంలో కాంగ్రెస్ పార్టీ ముందు జాగ్రత్త చర్యలు ప్రారంభించింది. రెండు ప్రాంతాల నేతలను కట్టడి చేసేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టింది. రాజీనామా హెచ్చరికలు చేస్తున్న తెలంగాణ ఎంపీలను బుజ్జగించేందుకు ప్రణబ్ ముఖర్జీ రంగంలోకి దిగారు. నివేదిక ఏప్రాంతానికి అనుకూలంగా ఉన్నా సంయమనంతో ఉండాలని అధిస్టానం సూచిస్తోంది.
No comments:
Post a Comment