శ్రీకృష్ణ కమిటీ నివేదికపై పీఆర్పీ నేత సి. రామచంద్రయ్య సంతృప్తి వ్యక్తం చేశారు. కేంద్ర హోంశాఖ నిర్వహించిన అఖిలపక్ష భేటీలో పాల్గొన్న ఆయన కమిటీ రిపోర్ట్ ఆమోదయోగ్యంగా ఉందని అన్నారు. రాష్ట్రం సమైక్యంగా ఉంటేనే అభివృద్ధి సాధ్యమని చెప్పారు.
Check here for Sri Krishna committee Full Report
Download
No comments:
Post a Comment