Friday, January 7, 2011

గులాంనబీ తో భేటి అయిన సీఎం .

 
సీఎం  కిరణ్ కుమార్ రెడ్డి ఈ రోజు ఉదయం కేంద్ర మంత్రి గులాంనబి ఆజాద్ తో సమావేశం అయ్యారు. లేక్వవ్యూ గెస్ట్హౌసులో అరగంట పాటు వీరి చర్చ జరిగినట్లు సమాచారం.ఓ ప్రైవేట్ కార్యక్రమానికి హాజరయ్యేందుకు గులాంనబీ హైదరాబాద్ వచ్చారు.గురువారం ఆజాద్ లేక్వ్యూ అతిదిగ్రుహం లో బస చేసారు.రాత్రి డిల్లి నుంచి హైదరాబాద్ వచ్చిన సీఎం ,ఈ ఉదయం ఆయన్ను కలిసారు.సుమారు అరగంటకు పైగా వారు మంతనాలు సాగించారు,శ్రీ కృష్ణ కమిటీ నివేదిక వెల్లడైన నేపధ్యంలో రాష్ట్రం లో నెలకొన్న పరిణామాల పై వారు చర్చారు.ముఖ్యం గా తెలంగణ రాష్ట్రం ఇస్తే జరిగే పరిణామాల పై చర్చినట్లు సమాచారం.

No comments:

Post a Comment