శ్రీకృష్ణ కమిటీ నివేదిక తెలంగాణకు వ్యతిరేకం కాదని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. దీనిపై ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్న ఆయన, రిపోర్టు ఎవరికి వారు అనుకూలంగా చెప్పుకునేలా ఉందని ఎద్దేవా చేశారు.1956కు ముందున్న తెలంగాణ తప్ప మరేది ఒప్పకోమన్న కేసీఆర్, పోరాడి తెలంగాణ సాధించుకుందామని తెలంగాణ వాదులకు పిలుపునిచ్చారు. ఇప్పుడైనా పొలిటికల్ బెటాలియన్లు కదలాలన్న టీఆర్ఎస్ చీఫ్, పార్లమెంట్ లో బిల్లు పెట్టే వరకు ఉద్యమిస్తామని అన్నారు.
No comments:
Post a Comment