Saturday, January 8, 2011

సచ్చివాలయం లో "తెలంగాణ-ఉద్యోగులపై" ఆంక్షలు

AA

సచివాలయంలో ఉద్యోగులు రాజకీయ నిరసనలు, ధర్నాలు చేయడంపై ప్రభుత్వం ఆంక్షలు విధించింది. తెలంగాణ ఉద్యమం నేపథ్యంలో తెలంగాణ ఉద్యోగ సంఘాల కార్యకలాపాలు సెక్రటెరియట్‌లో పెరగడంతో ఈ ఆంక్షలు విధించినట్లుగా తెలుస్తోంది. ఇటీవల తెలంగాణ గెజిటెజ్‌ ఆఫీసర్స్‌ కార్యక్రమానికి టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను పిలవడం, నిన్న శ్రీకృష్ణ కమిటీ నివేదికపై భోజన విరామ సమయంలో నిరసన లాంటివి ఈ ఆంక్షలు విధించడానికి కారణంగా తెలుస్తోంది.

No comments:

Post a Comment