ప్రభుత్వాన్ని కూల్చడం నా అభిమతం కాదు - జగన్
నా మద్దతుదారులు కొత్త పార్టీ తరపున పోటిచేస్తారు - జగన్
తన వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు తల్చుకుంటే ప్రభుత్వం కూలిపోతుందని, అయితే అది తన అభిమతం కాదని యువనేత జగన్ అన్నారు. జలదీక్ష సందర్బంగా ఢిల్లీలో నేషనల్ మీడియాతో ఆయన మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లో తన మద్దతుదారులు కొత్త పార్టీ తరపున బరిలో దిగుతారని ఆయన స్పష్టం చేశారు.
No comments:
Post a Comment